ఆర్కేపురం : ప్రపంచ దేశాలలో భారతీయ సాహిత్యానికి విశిష్ట గుర్తింపు కలదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావు అన్నారు. కొత్తపేటలోని ఓ హోటల్లో చేతనా స్రవంతి, నవయుగ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చే
ఎల్బీనగర్ : రాజమండ్రి నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముఠాగుట్టును చైతన్యపురి పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహనంలో గంజాయిని తరలిస్తున్న వారిని కొత్తపేటలో పట్టుకుని వారినుండ�
ఆర్కేపురం: రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయానికి భక్తులు పొటెత్తారు. ఉదయం నుంచి భక్తులు దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సన్నిధిలో అభిషేకం, విశేష అర
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్| రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ అయిన కొత్తపేటలోని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో వ్యాపార�