కోరిన కోర్కెలు తీర్చే వరాహాంజనేయస్వామిని భక్తులు తమ ఇంటి దైవంగా నిత్యం కొలుస్తుంటారు. ప్రతిఏటా కార్తీక అమావాస్య నుంచి నాలుగు రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం గ్రామ ఆచారంగా వస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ఫలితాల్లో జాతీయ స్థాయిలో కొత్తపల్లి మున్సిపాలిటీ మొదటి ర్యాంకు సాధించగా, మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ వేణుమాధవ్ను మంత్రి కేటీఆర్ అభినంది