తెలంగాణ తల్లి తన ఆత్మగౌరవ పోరాటం కోసం తానే స్వయంగా నియమించుకున్న న్యాయవాది, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. స్వరాష్ట్ర సాధనే తన ఊపిరిగా, తన జీవితానికి నిజమైన సార్థకతగా భావించి యావజ్జీవితాన్ని ఆ పవిత్ర
తెలంగాణ వాదాన్ని అణచివేసేందుకు నాడు ‘నీది తెలుగే.. నాది తెలుగే.. తెలుగుజాతి మనది’ అని మాయచేసినట్టే నేడు
‘మీదికి కుండ ఉండగనే కింది కుండ మాయం చేసినట్టు’ తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి 12 ఏండ్లు పూర్తి చేసుక�
హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ 11వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్