భద్రాద్రి కొత్తగూడెం రైల్వేస్టేషన్ ఆవరణలో నాటుబాంబు పేలి ఓ శునకం మృతిచెందింది. ట్రాక్ సమీపం నుంచి ఊర కుక్కలు ఓ సంచిని నోటితో కరిచి లాక్కొచ్చిన క్రమంలో సంచి చిరిగిపోవడం, అందులో నుంచి బంతి లాంటి వస్తువు
సింగరేణి పురిటిగడ్డ కొత్తగూడెం ఉద్యమ సూరీడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఉప్పొంగిన అభిమానాన్ని చూపింది. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి బస్సు యాత్ర అడుగిడిందే తడవుగా తమ అభిమాన నాయక