మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా నిర్మాణాలు కూల్చివేసి కోర్టు ధికరణకు పాల్పడినందున కోస్గి అప్పటి మున్సిపల్ కమిషనర్ సీ శశిధర్కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. అ�
సీఎం ఇలాకాలో అభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఓ వర్గానికి సంబంధించిన సమాధులపైకి బుల్డోజర్లను పంపడంపై నిరసన వ్యక్తమైంది.