కొర్రమీను రకం చేపల పెంపకం తో అధిక లాభాలు ఆర్జించవచ్చని పెబ్బేరులోని మత్స్య కళాశాల విద్యార్థులకు రైతులు తెలిపారు. ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా చిన్నచింత కుంట మండలం నెల్లికొండలో శుక�
మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబీకులు చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. అయితే కరోనా నేపథ్యంలో మూడేండ్లపాటు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీ ఈ సంవత్సరం తిరిగి ప్రారంభమైంది.