108 అంబులెన్స్ను చోరీ చేసి ఎన్హెచ్-65పై పారిపోతున్న వ్యక్తిని పోలీసులు సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. శనివారం హయత్నగర్ నుంచి సూర్యాపేట జిల్లా టేకుమట్ల వరకు జరిగిన ఈ ఛేజింగ్ సినిమాను తలపిం
జాతీయ రహదారులపై పెరిగిన టోల్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి మండలంలోని కొర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద పెరిగిన చార్జీలను