రాష్ట్రంలో కరువు పరిస్థితులు భయపెడుతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం కేసీఆర్పై అక్కసుతో రైతులపై కక్ష చూపుతున్నాడని, సాగునీర్వికుండా గోస పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. పంటలకు �
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి రూ.993 పెంచడం దుర్మార్గమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులపై తీవ్ర ప