ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
ప్రభుత్వం వివిధ చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పోసేందుకు కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వగా వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సైజు కాకుండా చిన్న పిల్లలను, చనిపోయిన వా�
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. మండలంలోని కొప్పోలు గ్రామంలో గల వివిధ ప్రభుత్వ సంస్థలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.