స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు బీసీ కులాల్లో అత్యధికంగా నష్టపోయింది మున్నూరుకాపులేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మ్యానిఫెస్టో హామీలను విస్మరించిందని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్య
మున్నూరుకాపు నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
లోక్సభ ఎన్నికల్లో పార్టీలకతీతంగా మున్నూరుకాపు అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలంగాణ ము న్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్యపటేల్ అన్నారు.