సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మంజా విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల భద్రత, ఇతర ప్రాణుల రక్షణ దృష్ట్యా..
న్యూఢిల్లీ: రక్షా బంధన్ ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు బైక్పై వెళ్తున్న వ్యక్తి మృత్యువాతపడ్డాడు. చైనా మాంజా వల్ల గొంతు తెగడంతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ స