మంజీర తీరంలో మహా విషాదం నెలకొన్నది. దైవ కార్యానికి వెళ్లిన కుటుంబం మహా శోకంలో మునిగి పోయింది. నదిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. పిట్లం మండలం బొల్లక్పల్లి శివారులోని మంజీర తీరంలో శుక్రవారం సాయంత్రం ఈ వ�
మేడ్చల్, పూడూరు-కిష్టాపూర్ డివిజన్ల పరిధిలో నీటి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఖాళీ కుండలు, బిందెలతో బీఆర్ఎస్ నేతలు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ ని�