మహారాష్ట్రలో పాలకుల తీరుతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సెప్టెంబర్లో ఇప్పటివరకూ ఒక్క యవత్మాల్ జిల్లాలో 15 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు బుధవారం ప్రకటన వి�
మహారాష్ట్ర పత్తి రైతుల గోస చెప్పనలవి కాకుండా ఉంది. ధరలు దారుణంగా పడిపోవడం, కొనేవారు లేకపోవడంతో ఆగ్రహంతో ఉన్న వెయ్యి మందికిపైగా రైతులు ఈ గురువారం నిరసన ర్యాలీ నిర్వహించి అమ్ముడుపోని దాదాపు 1000 క్వింటాళ్ల �
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆత్మహత్య చేసుకున్న రైతు వ్యవహారం మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ పెద్దలకూ దీని సెగ తగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.