CM KCR | మహారాష్ట్రలోని ప్రతీ గ్రామంలో భారత్ రాష్ట్ర సమితి కమిటీలు వేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందిన పలువురు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆ�
మహారాష్ట్ర రైతాంగం మరోసారి పోరుబాట పట్టింది. ఉల్లికి మద్దతు ధర కల్పించడంతో పాటు 17 ఇతర డిమాండ్లతో రైతులు రోడ్డెక్కారు. రాష్ట్రంలోని నాసిక్ నుంచి ముంబై వరకు సోమవారం భారీ నిరసన మార్చ్ ప్రారంభించారు.