కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటించిన చిత్రం ‘చిరంజీవి’. శుభసాయివెంకట్ దర్శకుడు. దీప్తి నడిమింటి నిర్మాత. ఈ నెల 28న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ని సోమవారం మేకర్స్ విడుదల చేశారు. భ�
కికు యనమల, కశిష్ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చిరంజీవి’. శుభసాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చిరంజీవి’. శుభసాయి వెంకట్ దర్శకుడు. ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్నది. సోమవారం ఫస్ట్గ్లింప్స్ను విడుదల చేశారు.