దస్తురాబాద్ : గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరంగా కృషి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. మండలంలోని పెర్కపల్లె, మున్యాల తండా గ్రామాలలో బుధవారం ఆమె పర్యటించార�
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సిరికొండ : మహిళా సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. శనివారం మండలంలోని రాంపూర్ గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రేఖానాయక్ పెంబి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెంబి, మందపల్లి, ఇటిక్యాల, తాటిగూడ గ్రామాల్లో పర్యటించ�
ఖానాపూర్ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. గురువ