గ్యాస్, పెట్రోల్ కొరత నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ సహా 21 రాష్ర్టాలు, యూటీల్లో కిరోసిన్ను పంపిణీ చేయబోతున్నది.
భార్యపై కోపం తో ఆమెతోపాటు ఇంటిపై కిరోసిన్ పోశాడో ప్రబుద్ధుడు. ఆ వెంటనే ఇంటికి నిప్పంటించడంతో ఆమె తృటిలో తప్పించుకొన్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్లో కలకలం రేపింది. గ్రామ
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) శివారు రాజేంద్రనగర్ (Rajendranagar)లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపైకి వచ్చిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ (kerosene) పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
ఆర్థిక సంక్షభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ ప్రజలపై ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను భారీగా పెంచింది. గతనెల 29న లీటర్ డీజిల్, పెట్రోల్పై రూ.35 చొప్పున పెంచిన షాబా�