Kerala minister Rajesh | జగద్గురువు ఆది శంకారాచార్యులపై కేరళ మంత్రి, వామపక్ష నేత ఎంబీ రాజేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆది శంకారాచార్యులు ‘క్రూరమైన కుల వ్యవస్థ’కు ప్రతినిధిగా ఉన్నారంటూ వివాదాన్ని రాజేశారు. కేరళలో
పేదలకు ఆహార భద్రత కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.