కొడంగల్కు మంజూరైన అభివృద్ధి పనులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఊరుకోవద్దని.. సమిష్టిగా పోరాడుదామని కేడీపీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చిట్లపల్లి, ఖాజాఅహ్మద్పల్లి గ్రామాల్లో కేడీపీ జ�
కొడంగల్ అభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలని, విద్యాలయాలను తరలించకుండా ఇక్కడే నిర్మించాలని కొడంగల్ అభివృద్ధి ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ) జేఏసీ నాయకులు సీఎం సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి