దేశంలోని మావోయిస్టులు 90 శాతం లొంగిపోయినా కూడా వారి సానుభూతిపరులంటూ ప్రజా సంఘాల నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్ర నాయకుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తోపాటు కట్టా రామచంద్రారెడ్డి సురక్షితంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్య ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రత�