మారుమూల తండాలు, గ్రామాల్లోని నిరుపేద బాలికలకు సకల సౌకర్యాలతో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. ఒక్కో విద్యార్థినిపై ఏడాదికి రూ.1.25
‘ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగు.. మెరుగైన సమాజానికి పునాది.. పేదరికం కారణంగా వారు చదువు వదిలేయకూడదు. తమ జీవితాలను అంధకారం చేసుకోకూడదు..’ అనే సంకల్పంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) అందుబాట�