పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భద్రాచలం గోదావరి తీరంలో, అన్నపురెడ్డిపల్లి శివాలయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచ
శివకేశవులకు ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తిక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలు కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే మహిళా భక్తులు కార్తిక స్నానమాచరించిన అనంతరం ఎంతో భక�