Yadagirigutta | యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం చివరి రోజుతో పాటు సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కి�
నగరంలోని నీలకంఠేశ్వర ఆలయలం దీపకాంతులతో దేదీప్యమానంగా కనిపించింది. మహిళలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భారత జాగృతి ఆధ్వర్యంలో సోమవారం లక్ష దీపో�