‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే ఓటరు’ అని డైలాగును మార్చుకోవచ్చు కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో. నిజంగానే బీజేపీ మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాన్నిచ్చింది కన్నడ ప్రజానీకం. బీజేప�
కన్నడ నాట ‘40 శాతం కమీషన్ బీజేపీ సర్కారుకు’ ఓటర్లు గుణపాఠం చెప్పారు. అవినీతిని, మత రాజకీయాలను సహించేది లేదని తిరుగులేని తీర్పిచ్చారు. ప్రధాని మోదీ వాక్చాతుర్యం తమను ఆకట్టుకోలేవని స్పష్టం చేశారు. శనివారం