‘అయ్యో అన్న య్య. బావిలో పడింది నువ్వని తెల్వకపాయె. ఉదయం నుంచి కారు తీసేందుకు శ్రమించినా ఫలితం లేకపాయె. తీరా చూసే సరికి నువ్వు కనిపిస్తివి. ఎంత పనాయె అన్నయ్యా’ అంటూ మానకొండూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బూదయ్
దళితులను అణచివేసేందుకు బీజేపీ కుట్ర హుజూరాబాద్లో ఆ పార్టీని ఓడిస్తాం ప్రజాసంఘల రాష్ట్ర జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం తెలంగాణచౌక్, జూలై 29: ఈటల రాజేందర్ బీజేపీలో చేరి దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తూ దాడులకు
ఈటల పాదయాత్ర ఎందుకు చేస్తున్నావో చెప్పాలి టీఆర్ఎస్ వెంటే ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హుజూరాబాద్, జూలై 29: ఈటల రాజేందర్ తాను చేసిన అవినీతిని కప్పి పుచ్చుక�
హుజూరాబాద్ టౌన్, జులై 28: ‘హుజూరాబాద్ ప్రజలు ఆవేశపడద్దు.. ఆగమాగం కావద్దు. .ఆలోచించి ఓటేసి అభివృద్ధి చేసే పార్టీకి పట్టంగట్టండి’ అంటూ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాంత ప్రగతిని కాం�
పెగడపల్లి, జూలై 29: మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 237 మందికి నూతన రేషన్కార్డులను ఎంపీపీ గోళి శోభ బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి, డీటీ
ఆయకట్టు రైతులకు కల్పతరువు వాన కాలం పంటపై భరోసా రూ.2.30 కోట్లతో పునరుద్ధరణ మెట్పల్లి,జూలై29: నిన్న మొన్నటిదాకా కొద్దిపాటి నీటితో కళతప్పిన గంగనాల ప్రాజెక్ట్ నేడు జల కళతో ఉట్టిపడుతున్నది. ఇటీవల కురిసిన వర్షా
గన్నేరువరం, జూలై 29: దళితుల అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకమని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు అనుమండ్ల మల్లేశం పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆ
చొప్పదండి, జూలై 29: బీజేపీ నేత ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు వాట్సాప్ చాటింగ్ ద్వారా దళితులను అవమానించడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం టీఆర్ఎస్ నాయకుడు మాచర్ల వినయ్
రాంనగర్, జూలై 29: అన్ని స్థాయిల పోలీసు అధికారుల మెరుగైన పనితీరు, కృషితోనే కరీంనగర్ కమిషనరేట్కు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని సీపీ వీబీ కమలాసన్రెడ్డి పేర్కొన్నారు. సీపీ బదిలీపై వెళ్తున్న సందర్భంగా �
విద్యా ప్రమాణాల పెంపునకు కృషిచేయాలి 25 మంది డాక్టరేట్ పొందిన అధ్యాపకులు ఉండడం ఎస్ఆర్ఆర్ కళాశాల గొప్పదనం రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ కమాన్చౌరస్తా, జూలై 29 : ప్రభుత్వ కళాశాల�
ఆయన నిర్లక్ష్యంతో అభివృద్ధి శూన్యం మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్లో 35.52 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన ఆటోనగర్కు 7.5 ఎకరాల స్థలం కేటాయింపు.. నామకరణ బోర్డుకు భూమిపూజ పాల్గొన�
-కరీంనగర్, జూలై 28 (నమస్తే తెలంగాణ):గొల్ల, కుర్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టం చేశారు. రా�
గులాబీ గూటికి వలసల వెల్లువ ఈటల విధానాలు నచ్చక క్యూ కడుతున్న బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు తల పట్టుకుంటున్న పార్టీ అగ్రనాయకులు కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు బుధవారం ఒక్కరోజే కీలక నేతలు, నాయకులు