సానుభూతి కోసం వీల్చైర్ నాటకం ఆడబోతున్నడు ప్రజలు నమ్మొద్దు.. ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 3: బీజేపీ నేత ఈటల రాజేందర్ కొత్త డ్రా
కార్పొరేషన్, ఆగస్టు 3: నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశారు. నగరంలోని 13వ డివిజన్ హస్నాపూర్ కాలనీలో మంగళవారం ఆయన పర్యటించారు. ప్రజల�
మూడో విడతను ఎదుర్కొనేలా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్ సూచన మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్, సీపీకి శుభాకాంక్షలు కరీంనగర్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప
హుజూరాబాద్, జమ్మికుంటలో పటాకులు కాల్చిసంబురాలుసీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంహుజూరాబాద్/ జమ్మికుంట, ఆగస్టు 1: విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర కేబినెట్లో నిర్�
దళితుల నిజమైన ఆత్మబంధువు సీఎం కేసీఆర్‘కేసీఆర్ దళిత బంధు’గా నామకరణం కోసం తీర్మానంఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్హుజూరాబాద్టౌన్, ఆగస్టు 1: దళితుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీ�
హుజూరాబాద్ రూరల్, జూలై 31: రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఉద్ఘాటించారు. మండలంలోని కందుగుల గ్రామంలో శని�
గన్నేరువరం, జూలై 31 : మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను విమర్శిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ యువజన విభాగం మానకొండూర్ నియోజకవర్గం అధ్యక్షుడు గూడూరి సురేశ్ హెచ్చరించ�
పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూర్ రూరల్, జూలై 31: అన్నదాతల శ్రేయస్సు కోసమే తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నదని ర�
హుజూరాబాద్లో టీఆర్ఎస్దే గెలుపు అబద్ధాలతో నడిచే పార్టీ బీజేపీ అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్ జమ్మికుంటలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జమ్మికుంట, జూలై 31:
చొప్పదండి, జూలై 31: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం చేస్తూ అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్�
నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కరీంనగర్, జూలై 31 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలోని అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు మంజూరు చేస్తామని కరీంనగర్ క�
అన్నిరంగాల్లో గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు వీణవంకలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి 80 మంది చేరిక రేషన్ కార్డులు, కల�
చెప్పేవన్నీ అబద్ధాలే ఆ పార్టీకి ఓటెందుకెయ్యాలో చెప్పాలి అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నాం. ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నరు.. కేసీఆర్కే మద్దతు పలుకుతున్నరు రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండాయ�
అధినేత కేసీఆర్ సమక్షంలో చేరికఆయవెంటే అనుచరగణంహుజూరాబాద్ నుంచి తరలిన 2వేల మంది..హుజూరాబాద్ టౌన్, జూలై 30: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తన ముఖ్య �