ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింస రాజుకుంది. ప్రజల స్వేచ్ఛా సంచారం ప్రారంభమైన తొలి రోజే ఘర్షణలు రేగాయి. కుకీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కాంగ్పోక్పీ జిల్లాలో కుకీ నిరసనకారులు పలుచోట్ల భద్రతా దళాలతో ఘ�
Manipur : మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ సెక్యూర్టీ కాన్వాయ్పై మిలిటెంట్లు దాడి చేశారు. కంగ్పోక్పి జిల్లాలో ఆ అటాక్ జరిగింది. ఆ దాడిలో ఒకరు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.