న్యూఢిల్లీ, జూన్ 23: ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చాలని బాలీవుడ్ నటి కంగన రనౌత్ సూచించారు. ఇండియా అనే పేరును బ్రిటీష్వాళ్లు పెట్టారని, ఈ బానిస పేరు మనకొద్దని ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ఎన్�
ముంబై: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాపై వేటు పడింది. ఆమె ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ట్విట్టర్ సంస్థ మంగళవారం ప్రకటించింది. ద్వేషపూరిత ప్రవర్తనను నిరోధించేందుకు ట్విట�
National Film Awards| 2019 సంవత్సరానికి గాను మణికర్ణికలో అత్యుత్తమ ప్రదర్శన కంగనాను జాతీయ అవార్డు వరించింది. దానికి ముందు 3 సార్లు అవార్డు సొంతం చేసుకుంది.
67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడిగా ధనుష్, మనోజ్ బాజ్పెయీ ఇద్దరినీ కేంద్రం ఎంపిక చేసింది. ఉత్తమ నటిగా మరోసారి కంగనా రనౌత్ ఎంపికైంది. ఇంకా ఎవరికి అవార్