ఖలీల్వాడి, ఏప్రిల్ 5 : కాళేళ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదికి సరికొత్త నడక నేర్పిన సీఎం కేసీఆర్ పరిపాలనలో జీవ నది గోదావరి తెలంగాణ వ్యాప్తంగా బీడు భూములకు జీవం పోస్తూ ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 5 : స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతిని జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 2 : జిల్లావ్యాప్తంగా గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు గుడ్ఫ్రైడే విశిష్టతను వివరించార�
బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 2 : యాసంగిలో సాగుచేసిన ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మండలంలోని దేశాయిపేట్ సహకార సంఘం పరిధిలోని ర
నందిపేట్ రూరల్, ఏప్రిల్ 2: రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారిణి ఆర్.శోభ అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఎస్�
ధర్పల్లి, ఏప్రిల్ 2: ఒకప్పుడు సరైన సదుపాయాలు లేక గ్రామస్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎవరైనా చనిపోతే కాష్టానికి కూడా కష్టాలు తప్పేవి కాదు. నీటి సౌకర్యం, పరిశుభ్రత సమస్యలతో బాధ పడ్డ ఆ గ్రామం ఇప్పుడు
దోమకొండ, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. మండలంల�
గాంధారి. ఏప్రిల్ 1: మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులను గుర్తించాలని, కూలీలసంఖ్యను పెంచాలని ఎంపీడీవో పూర్ణచంద్రోదయ్ కుమార్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ టెక్ని
పల్లెల్లో కుస్తీ పోటీలకు తగ్గని ఆదరణ ఉమ్మడి జిల్లాలోప్రారంభమైన సీజన్ పల్లెల్లో పండుగ వాతావరణం పోటీలను చూడడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే జనం పోటీలకు స్థానికులతో పాటు,మహారాష్ట్ర పహిల్వాన్లు సైతం హాజర�
కామారెడ్డి టౌన్, మార్చి 30: గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల�
నాగిరెడ్డిపేట్, మార్చి 30: జిల్లాలోని పలు సొసైటీల్లో మంగళవారం మహాజన సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘాల అభివృద్ధి, రైతుల సమస్యలు, పరిష్కారంపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. నాగిరెడ్డిపేట్ మండలం
నిజాంసాగర్, మార్చి 30: రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి పేరుతో గ్రామాలకు అధిక మొత్తంలో నిధులను మంజూరు చేస్తుండడంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పెద్దకొడప్గల