‘మూడేండ్ల సంది తన రెక్కల కట్టంతో బతుకుతున్నం.. ఎప్పుడూ ఓ నోరు లేని జీవిగా చూడలె.. మాలో ఒకదానిగా, మా ఇంటి బిడ్డగానే సాకినం.. మా కుటుంబ బరువును మోసింది. ఎండనక.. వాననక పొలం కాడికి నడిచింది. అది కట్టపడితేనే మా ఇంటి�
PEDDAPALLY | కమాన్ పూర్, ఏఫ్రిల్ 9 : కమాన్ పూర్ మండలంలోని సిద్దిపల్లె గ్రామానికి చెందిన నామని రాజేశం (70) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.