‘ఇందులోని నా పాత్రలో మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదు. ఒక్కో సీన్లో ఒక్కోలా కనిపిస్తా.’ అని ఆయుషి పటేల్ అంటున్నది. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘కలియుగ పట్టణంలో’. విశ్వకా�
విశ్వకార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. డాక్టర్ కందుల ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మాతలు. ఈ నెల 29న ప్రేక్షకుల ముం
‘కలియుగం పట్టణంలో’ పేరుతో ఓ చిత్రం రానుంది. విశ్వ కార్తీక్, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో చిత్రాశుక్ల ప్రధాన పాత్ర పోషిస్తున్నది. రమాకాంత్రెడ్డి దర్శకుడు. కథ, కథనం, మాటలు కూడా ఆయనే అందిస్తుండ