‘బాబ్లీతో ఎడారిగా మారిన గోదావరిని నిండుకుండలా మార్చడం, ప్రాణహిత పరవళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లించడం అద్భుతం. అసలు ప్రపంచంలో ఎక్కడా ఇలా ఒక నదిపై బ్యారేజీలు కట్టి, దిగువ నుంచి ఎగువకు నీటిని ఎత్తిపోయడం గొప్
స్మితా సబర్వాల్ | కాళేశ్వరం లింకు - 2 పనులు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, కరీంనగర్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు రవి, క