జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పాత ఆలయ కూల్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరముక్తీశ్వర క్షేత్రం సమీపంలో మరో త్రివేణి సంగమం తాజాగా వెలుగులోకి వచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర సరిహద్దు సమీపం లో స�