కుర్చీ మడతపట్టి అనే ఒక్క డైలాగ్తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కుర్చీ తాత అలియాస్ షేక్ మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా(64) బుధవారం మృతిచెందారు. వరంగల్కు చెందిన కాలా పాషా 50 ఏండ్ల క్రితం నగరానికి వచ�
కుర్చీ తాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుర్చీ మడత పెడ్తానంటూ ఫేమస్ అయిన కుర్చీ తాత అలియాస్ కాలా పాషాను యూసుఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ వద్ద మధురానగర్ ఎస్సై ఇక్బాల్ అదుపులోకి తీసుకున్నారు.