కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంచర్ యునిసిటీలో ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు పోటీ పడ్డారు. తొలి విడుతలో ప్లాట్లు ఫుల్ సేల్ అయ్యాయి. ఉనికిచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో యునిసిటీ�
హనుమకొండ బస్టాండ్ సర్కిల్లోని కమర్షియల్ కాంప్లెక్స్ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) స్వాధీనం చేసుకుంది. లీజు ప్రతిపాదనకు ప్రభుత్వ అనుమతి రాకముందే.. ప్రతిపాదనలో ఉన్న వ్యక్తి ఈ భవనంలో పనులు చేపట�