Kailash Mansarovar Yatra | కైలాస మానస సరోరవ యాత్ర చాలాకాలం తర్వాత ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి సమయంలో నిలిచిన యాత్రను మళ్లీ పునరుద్ధరించేందుకు భారత్-చైనా అంగీకరించాయి. త్వరలోనే ఇరుదేశాల మధ్య మళ్లీ విమాన సర్వీసుల
ఆదివారం పంజ్తరని, శేశ్నాగ్ ప్రాంతాల్లో ఆగి ఉన్న యాత్రికులను అనుమతించారు. వర్షాల కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మూడు రోజులపాటు యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.