పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే స్టేషన్లో కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలును ఆపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని నల్ల మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆదివారం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో పొగలు వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్కు వెళ్తున్న కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో ఉదయం 9.50 గంటలకు బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపం వద్ద బ్రే�