నేషనల్ హెల్త్ మిషన్లో పథకంలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి రూ. 20లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (పల్లె దవాఖాన) మంజూరైంది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి సరిగ్గా ఏడాది క్రితం ఈ భవన �
మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య స్పెషల్జోన్ కమిటీ సభ్యురాలు, ప్రెస్ టీం ఇన్చార్జి గుమ్మడవెల్లి రేణుకకు బుధవారం ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి కన్నీటి వీడ్కోలు పలికింది.