BRS | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు అంశాలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డితో దుబ్బాక ఎమ్మెల్యే కొ
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సభకు రైతులు, యావత్ ప్రజానీకం భారీగా తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని పార్టీ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం పిలుపునిచ్చారు. నాందేడ్ జిల్�