Mathu Vadalara 2 | ఆస్కార్ అవార్డు విజేత ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మత్తు వదలరా 2’. బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’కు సీక్వెల్గా
ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను డాల్బీ థియేటర్ వేదికపై లైవ్ పర్ఫార్మ్ చేసి స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ. ఆస్కార్ వేడుక అనంతరం ఇటీవల ఈ
యువ సంగీత దర్శకుడు కాలభైరవ (Kaala Bhairava) తాజాగా మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన కార్తికేయ 2(Karthikeya 2)తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కాలభైరవ అందించిన బీజీఎం స్కోర్ (BGM Score)మరో స్థాయికి
‘మనం కుటుంబ సభ్యుల్లా భావించే వ్యక్తుల గురించి ఎక్కువగా మాట్లాడలేం. ఈ వేడుకలో నేను అలానే ఫీలవుతున్నా. గత ఇరవై ఏళ్లుగా కీరవాణి, జక్కన్న కుటుంబాలను దేవుడిచ్చిన కుటుంబాలుగా భావిస్తాను’ అన్నారు ఎన్టీఆర్. ఆ