దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి, ప్రజల గొంతుకను వినిపించడానికి శాంతి కమిటీల పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్లోని జస్టిస్ చంద్రకుమార్ కార్యాలయంలో శుక్రవారం శాంతిచర్చ�
ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ కన్వీనర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి �