యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి సతీసమేతంగా దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం గుట్టకు చేరుకున్న ఆయన స్వయంభూ నారసింహుడికి పూజలు చేశారు.
Justice Ajay Rastogi | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ రస్తోగి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికి