తెలంగాణ ప్రాంతంలో తొలి ప్రైవేటు న్యాయ కళాశాలను ఏర్పాటు చేసిన పడాల రాంరెడ్డి ఇకలేరు. వయోభారంతో బుధవారం మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం పీతల వేమవరం గ్రామంలో పుట్టిన పడాల రాంరెడ్డి, న్యాయశా
సంస్థలోపల జరిగే అంతర్గత వ్యవహారాల్లో పారదర్శకత, చట్టబద్ధత అనేవి చాలా అవసరం. ఇటువంటి కీలక బాధ్యతలను నిర్వహించి, వ్యాపార సామ్రాజ్యాన్ని తమ భుజస్కంధాలపై మోసేవారు...