KTR | ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు ఈ నెల 7న ములుగు జిల్లా పర్యటించనున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
రాశి ఫలాలు| మేషం: తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తవహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉం�