Mandali Vice Chairman Banda Prakash | విభిన్న కులాలు, భిన్నజాతుల సమాహారమైన విశాల భారతదేశాన్ని కులమతాల పేరున విభజన చేసి గద్దెన్నెక్కాలని చూసేవారిని తిప్పికొట్టాల్సిన బాధ్యత పౌరసమాజంపైననే ఉందని రాష్ట్ర శాసనమండలి వైస్ చైర్మన్
హైదరాబాద్ : కులమత సంకెళ్లలో చిక్కుకుంటే దేశం పురోగమించలేదని, మానవ సంపదైన యువతరం సెక్యులర్ భావాలతో ఎదగాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కేంద్ర కార్యాలయంల