భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. మొదటి అదనపు జిల్లా న్యాయమ�
కోర్టుల్లో ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి, సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. శనివారం జిల్