జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి పెద్దగుట్టపై ఉన్న రంగనాయకస్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరు పూడ్చివేతను నిరసి స్తూ సోమవారం చేపట్టిన ‘జడ్చర్ల బంద్' ప్రశాంతం గా ముగిసింది.
‘చెత్తమ్మో.. చెత్త.. మీ ఇంటి వద్దకే చెత్తబండి వచ్చిందమ్మా.. తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి చెత్తబండిలో వేయండమ్మా’.. అంటూ నాలుగు నెలల వరకు జడ్చర్ల మున్సిపాలిటీలోని ప్రతి గల్లీలో నిత్యం వాహనాలు చెత్త సేకరించే�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్రెడ్డి ఓటర్లను కోరారు. శుక్ర�