Nama Nageshwar Rao:అదానీ అంశంపై జేపీసీ వేసి, ఆ అంశంపై పార్లమెంట్లో చర్చ చేపట్టే వరకు తమ పోరాటం ఆగదని నామా నాగేశ్వర రావు అన్నారు. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ ఆ
BRS : అదానీ సంక్షోభంపై జేపీసీ వేయాలని కోరుతూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో డిమాండ్ చేసింది. ఈ అంశంపై చర్చించాలని రెండు సభల్లోనూ వాయిదా తీర్మానాలు ఇచ్చింది.