Farmers | కుభీర్, జూన్ 06: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోళ్లకు టోకెన్ల జారీ ప్రక్రియ రసాభాసాగా మారింది. మూడు కౌంటర్లు ఏర్పాటు చేసిన టోకెన్లు ఇస్తుండగా రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మహ
రాష్ట్ర ప్రభుత్వం జొన్న రైతులతో దొంగాట ఆడుతున్నదనే విమర్శలొస్తున్నాయి. జొన్నల కొనుగోలు కోసం రైతులు మండుటెండల్లో పడిగాపులు కాస్తుంటే, సర్కార్ మోసపూరిత వైఖరి అవలంబిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున�
Jowar Procurement | రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను రాష్ట�