ప్రాణహిత నుంచి వృథాగా పోతున్న జలాలను కన్నెపల్లి పంప్హౌస్ నుంచి ఎత్తిపోసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఉన్నదని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.
తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడిందని.. మన భాష, యాసపై జరుగుతున్న దాడిని వ్యతిరేకించాల ని కవి, రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివా స్ పిలుపునిచ్చారు.